కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ

కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ

జనం న్యూస్,జనవరి 14 

విజయనగరంఐదు

శుక్రవారం మంత్రులతో జరిగిన చర్చల్లో వేతనాలు

పెంచలేమని చెప్పే ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు

మండిపడ్డారు. శనివారం విజయనగరం పట్టణంలో,

గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా

సమ్మెను కొనసాగించారు. తమతో వెట్టి చాకిరి

చేయించుకొని శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని కోరితే

డబ్బున్న వేతనాలు పెంచలేమని ప్రభుత్వం చెప్పడం

దారుణమన్నారు. జీతాలు పెంచేవరకు తమ పోరాటం

కొసాగుతుందని తెలియజేశారు.