స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పించిన, దొరబాబు

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పించిన, దొరబాబు

జనం న్యూస్ డిసెంబర్ 12 కాట్రేనికోన

 స్వామి వివేకా నంద 161 జయంతి పురస్కరించుకుని ఎర్ర వంతెన వద్ద వున్న విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు .... ఈ కార్యక్రమం లో పశు గణ అభివృద్ధి చైర్మన్ , భారతీయ జనతా పార్టీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు యళ్ళ వెంకట రామ మోహన్ రావు (దొరబాబు), బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, బీజేవైఎం బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ ఎన్ బి వై ఎస్ అధ్యక్షుడు బొంతు ఉదయ్ కుమార్ , ఆల్లవరం మండల అధ్యక్షులు సుంకర సాయి, అరిగెల తేజ వెంకటేష్ నల్ల మళ్ళీబాబు తదితరులు నివాళి అర్పించారు