‘రూ.18 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
జనం న్యూస్,జనవరి 20 విజయనగరంఐదు
PF, APGLI, PRC, SL, DAలకు సంభందించి
రూ.18 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల
చేయాలని UTF జిల్లా కార్యదర్శి జే.ఈశ్వరరావు
డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కోట
వద్ద నుంచి జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..
రూ.1200 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు.
మిగతా బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు.
ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బును చెల్లించకుండా
ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.