విజయనగరం జిల్లాలో ఘనంగా భోగి
జనం న్యూస్,జనవరి 14
విజయనగరంఐదు
విజయనగరం జిల్లాలో భోగి మంటలతో సంక్రాంతి
సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా
భక్తులతో నగరంలో పలు దేవాలయాలు
కిటకిటలాడుతున్నాయి. ఆలయాలకు వచ్చే భక్తుల
కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు పిల్లలు, పెద్దలు
భోగి మంటల్లో కాచిన నీటితో స్నానం చేసి కొత్త దుస్తులు
ధరించారు. మరికొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు
పేరిట పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.