పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

జనం న్యూస్ 29 మార్చ్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ జహంగీర్) :

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ  రాష్ట్రం అన్ని స్థానాల్లో కాంగ్రెస్ దే ఘనమైన విజయం సాధిస్తుందని ఆలేరు పట్టణం కాంగ్రెస్ అద్యక్షులు ఏం ఎ ఏజజ్ గురువారం రోజున కాంగ్రెస్ భవనం లో ధీమా వ్యక్తం చేశారు జనం న్యూస్ తో  మాట్లాడుతూ 100 రోజుల పాలనలో 5 గ్యారాంటిలని అమలు పరుచమని తెలంగాణ పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అన్నారు.