బీర్పూర్ మండల బీసీ జాగృతి సేన మండల ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ పూర్ణచందర్ నియామకం,

బీర్పూర్ మండల బీసీ జాగృతి సేన మండల ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ పూర్ణచందర్ నియామకం,

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం జనం న్యూస్ అక్టోబర్ 20 జగిత్యాల  బీరు పూర్ మండలం లోని కండ్లపల్లి గ్రామ నివాసి బిసి యువ నాయకులు బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు బీర్పూర్ తోట నరేందర్ బీసీ జాగృతి చెందిన నియామక పత్రం గంగాధర్ పూర్ణచందర్ కు అందించినారు గంగాధర్ పూర్ణచందర్ మాట్లాడుతూ బీసీల ఐకమత్యం కొనసాగాలని 50% బీసీల హక్కు రిజర్వేషన్లు సాధించుకోవాలని బీసీలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న పరిస్థితుల్లో రాజ్యాధికారం రాజకీయంగా బీసీలు ముందుండాలని తెలిపారు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి సేన ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ ఉత్తర తెలంగాణ జోన్ పరిధి ఇన్చార్జ్ జంగం సంతోష్ బీర్పూర్ మండల అధ్యక్షులు తోట నరేందర్  మండల గ్రామ బీసీ నాయకులకి కృతజ్ఞతలు తెలిపారు,