నాటు సారా స్వాధీనం ఒకరి పై కేసు

నాటు సారా స్వాధీనం ఒకరి పై కేసు

జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆదివారం రోజున తనిఖీలు చేపట్టారు పత్తి పాక గ్రామానికి చెందిన బాబు శివ తిరుపతి 30 లీటర్ల నాటు సారాను ద్విచక్ర వాహనం పై తీసుకెళ్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు నాటు సారా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేసి అతని పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ తాతాజీ తెలిపారు ఈ దాడులలో ఎస్సై జ్యోతి కానిస్టేబుల్ అఖిల్ దిలీప్ పాల్గొన్నారు...