మల్లయ్య కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేసిన ఆపద్బాంధవుడు తాజా మాజీ పబ్బ మహేష్ గుప్తా

మల్లయ్య కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేసిన ఆపద్బాంధవుడు తాజా మాజీ పబ్బ మహేష్ గుప్తా

జనం న్యూస్ సెప్టెంబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

పిల్లుట్ల గ్రామానికి చెందిన మోనగారి మల్లయ్య వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు  మాజీ తాజా శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా వారి సొంత నిధి నుండి మల్లయ్య కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేయడం ఈ సందర్భంగా జడ్పిటిసి మహేష్ గుప్తా మాట్లాడుతూ  ఆపదలో ఉన్నవారికి తన సంపాదన కొంత భాగం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని పబ్బ మహేష్ గుప్తా అన్నారు   ఈ కార్యక్రమంలో పిల్లుట్ల గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పిల్లి శివకుమార్ పిల్లుట్ల మాజీ ప్రెసిడెంట్ బబ్బురి వెంకటేష్ వార్డు మెంబర్ బోను పుల్లయ్య సండ్ర డాక్టర్ సుదర్శన్ దాసరి కర్రె సాయిలు పిల్లుట్ల ఉప సర్పంచ్ దాసరి నర్సమ్మ దుర్గయ్య రెడ్డిపల్లి పోచం బొడ్డు సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు