M L A.. చేతులు మీదుగా అవార్డు

M L A.. చేతులు మీదుగా అవార్డు

జనం  న్యూస్  అక్టోబర్  ఐదు......... అన్నమయ్య జిల్లా  కలికిరి ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా స్థానిక భాకరాపేటకు చెందిన  శ్రీ సాయిరాం హై స్కూల్ ఉపాధ్యాయుని కవితను ఉత్తమ ఉపాధ్యాయుని   గుర్తించి అవార్డు బహుకరించి చారు. మన జిల్లాలోని కాదు పక్క జిల్లా అయినా అన్నమయ్య జిల్లాలో మన పాఠశాల కు చెందిన కవితకు అవార్డు రావడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది అని జనార్ధన్ రెడ్డి తెలిపారు. మన పాఠశాల యొక్క ఘనత మన ఉపాధ్యాయుని ప్రదర్శిస్తున్నటువంటి, బోధించే నైపుణ్యాలు, పరిజ్ఞానము, విజ్ఞానము తో ముందుకు దూసుకు వెళుతూ మన జిల్లాలోనే కాదు పక్క జిల్లాలోకూడా అవార్డు సాధించుకోవడం చాలా ఆనందంగా ఉందని మరియు పీలేరు నియోజకవర్గంలో శాసనసభసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోవడమో ఇంకా ఆనందంగా ఉందని  కరెస్పాండంట్ జనార్దన్ రెడ్డి తెలిపారు  దీనికి పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత కవితను అభినందించారు