లేగ దూడపై దాడి చేసింది పులే: అటవీశాఖ

లేగ దూడపై దాడి చేసింది పులే: అటవీశాఖ

జనం న్యూస్, సెప్టెంబర్ 11విజయనగరంమెంటాడ మండలం జయతి గ్రామ సమీపంలోఆదివారం లేగ దూడపై దాడి చేసింది పులి అని టవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. దూడనుచంపేసి కొండ ప్రాంతంకు తీసుకెళ్లిందని సెక్షన్ఆఫీసర్ కేవీఎన్ రాజు తెలిపారు. కొన్ని రోజుల కిందటమూగ జీవాలపై దాడి చేసిన పులి, ఆదివారం లేగదూడపై దాడి చేసిన పులి ఒక్కటేనని, పాదముద్రలుపోలి ఉన్నాయన్నారు. మెంటాడ మండల వాసులుఅప్రమత్తంగా ఉండాలని సెక్షన్ ఆఫీసర్ రాజు, బీటుఆఫీసర్ సమతా సూచించారు.