అనంతపురంలో ఘోరం 8వ తరగతి బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి దేహశుద్ధి

జనం న్యూస్: అనంతపురం జిల్లా నర్పల మండల కేంద్రంలో జెరాక్స సెంటర్ నడుపుకునే నాగరాజు అనే వ్యక్తి 8వ తరగతి చదువుతున్న బాలికలపై అత్యాచారయత్నం చేయుటకు ప్రయత్నించగా భయముతో బాలిక కేకలు పెట్టింది. ఇది గమనించిన స్థానికులు నాగరాజుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.