అయ్యప్ప స్వాముల పాదయాత్ర

అయ్యప్ప స్వాముల పాదయాత్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రతినిధి దినేష్

అయ్యప్ప స్వాములు శబరిమలకు గురువారం మహా పాదయాత్రగా బయలుదేరారు..గురువారం రోజున  అయ్యప్ప స్వాముల ముస్తాబాద్ లోని స్థానిక మణికంఠ శబరి గిరి దేవస్థానం నుండి గురు స్వామి రాజు ఆశీర్వాదం తీసుకొని, పాదయాత్రాన నడిచి దీపావళికి శబరిమలైకి  చేరుకోనున్నారు.