ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెంచుటకై అరటి లో జనుము తప్పనిసరి : ఎంసీఏ బుల్లయ్య

ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెంచుటకై అరటి లో జనుము తప్పనిసరి : ఎంసీఏ బుల్లయ్య

జనం న్యూస్ 05 సెప్టెంబర్ ఓబులవారిపల్లి 
బాలిరెడ్డిపల్లి  పంచాయతీలో ఆంజనేయులు రెడ్డి  అనే రైతు ప్రధాన పంట అరటిలో భూసారం పెంచుటకై జనుము వేయడం జరిగింది చేను చుట్టూ అవిసె వేయడం జరిగింది ఈ పంటకు పశువుల ఎరువు, జీవామృతం రైతు వేయడం జరిగింది దీనివలన రైతుకు కలుపు రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడాలని ప్రతి రైతుకు చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఆరోగ్యవంతులై ఉంటారు భూమి కూడా గుల్ల బారుతుంది మన నేల తల్లి ఆరోగ్యం గా  ఉంటుంది కాబట్టి ప్రతి పంట కూడా ప్రకృతి వ్యవసాయంలో చేయాలని ప్రతి రైతుకు  సలహాలు సూచనల తో పాటు తయారు చేపించటం  జరిగింది. ప్రతి పంట కూడా రాజిలేని సూత్రాలు పసుపు తెలుపు పళ్ళేలు దోమలకు ఉపయోగపడతాయి పంటను కాపాడుతాయి ప్రతి రైతుకు కూడా చూపించడం జరిగింది  ఎంసీఏ బుల్లయ్య సూచనలు సలహాలు రైతులకి తెలిపారు.