ప్రైవేట్‌ ఉద్యోగి ఆత్మహత్య

ప్రైవేట్‌ ఉద్యోగి ఆత్మహత్య

జనం న్యూస్ 29 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లంకలపల్లి దుర్గారావు (39) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రెవేట్‌ కంపెనీలో ఎన్‌.ఏం.ఆర్‌గా పనిచేస్తున్న దుర్గారావు మానసిన సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా

రు.