మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: విజయనగరం స్ప్

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: విజయనగరం స్ప్

జనం న్యూస్ 28 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ...

ఇటీవల జిల్లాలో నమోదు చేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైన్‌ కేసుల్లో 23 మందికి రూ.1.20 లక్షల జరిమానాను కోర్టు విధించిందని చెప్పారు. వీరిలో ఏడుగురికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించారని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.