*మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన చందుపట్ల సత్య పాల్ రెడ్డి*

*మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన చందుపట్ల సత్య పాల్ రెడ్డి*

జనం న్యూస్ అక్టోబర్ 3 భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన దూది పాల ఆదిరెడ్డి దశదిన కర్మ కు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి వారి వెంట రాయరాకుల మొగిలి నరహరిశెట్టి రామకృష్ణ గంగుల రమణారెడ్డి తదితరులున్నారు..