రేపు పూడి, ఆర్అండ్ఆర్ కోలనీలో మహత్మ గాంధీ విగ్రహ ఆవిష్కరణ*

రేపు పూడి, ఆర్అండ్ఆర్ కోలనీలో మహత్మ గాంధీ విగ్రహ ఆవిష్కరణ*

*ఉచిత వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు*

అచ్యుతాపురం(జనం న్యూస్):మహత్మ గాంధీ జయంతి సందర్భంగా

మహత్మ గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో.....

మరియు మహత్మ గాంధీ విగ్రహ అవిష్కరణ కార్యక్రమం ఉదయం 9:30కు జరుగునని 

అలాగే ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరం

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పూడి, ఆర్అండ్ఆర్ కోలనీ, వైస్సార్ నగర్,ఎంపీ యూపి స్కూల్ దగ్గర నిర్వహించడం జరుగుతుందని పరిసర ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని

నిర్వాహకులు మహత్మ గాంధీ సేవా సమితి వారు ఒక ప్రకటనలో తెలిపారు.