....*శ్రీ కనకదుర్గమ్మ గుడి కి వెళ్లేందుకు దారి చేయాలి*

....*శ్రీ కనకదుర్గమ్మ గుడి కి వెళ్లేందుకు దారి చేయాలి*

జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట మండల కేంద్రం మైలారం పోయే దారిలో అతి పురాతనమైన కనకదుర్గమ్మ దేవాలయం ఉన్నది

సర్వేనెంబర్ 40 మరియు 41 దారి గుడి ఉన్నది

ఆలయ నిర్మాణము సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినట్టుగా నిత్యం పూజలు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి చేసేవారని

కొన్ని సంవత్సరాల నుండి గుడికి స్థలాన్ని దారి లేకుండా చేసినారని వంగర సాంబయ్య లోకాయుక్త లో ఫిర్యాదు చేసినారు పరకాల ఆర్డిఓ డాక్టర్ కే నారాయణ పరిశీలన అనంతరం గుడికి దారి మూడు గుంటల స్థలం నక్ష పంచుల పంచనామాతో లోకాయుక్తకు సమర్పించినారు వంగర సాంబయ్య మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ గుడి కి దారి స్థలము రెవిన్యూ వారు అధికారికంగా తెలియజేసినందుకు

లోకాయుక్త రెవెన్యూ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.....