ఎస్‌ఎఫ్‌ఐ స్టూడెంట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఎస్‌ఎఫ్‌ఐ స్టూడెంట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

జనం న్యూస్ 22 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
ఈ నెల 28, 29, ౩0 తేదీల్లో గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించే భగత్‌ సింగ్‌ స్టూడెంట్‌ ఫెస్ట్‌ జయప్రదం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు.ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి ఆయన ఫెస్ట్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...బాడీ బిల్డింగ్‌ పోటీలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. యువతను డ్రగ్స్‌ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగ ఉండాలని సూచించారు.