కేజ్రీవాల్ చాలా మంచి.ముఖ్యమంత్రిని తన వారసురాలిగా ఎన్నుకున్నాడు

కేజ్రీవాల్ చాలా మంచి.ముఖ్యమంత్రిని తన వారసురాలిగా ఎన్నుకున్నాడు

జనం న్యూస్ 18 సెప్టెంబర్ 2024  జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా:- నూతన ముఖ్యమంత్రి ఆశిష్ మర్లనే తల్లి తృప్తి వాహి, తండ్రి విజయ్ సింగ్ ఇద్దరూ చక్కటి  'అర్బన్ నక్సల్స్'. 

ఎంత గొప్ప ఉదారవాద విశాల హృదయం కలవారు అంటే, టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకి సుప్రీంకోర్టు మరణశిక్ష విధిస్తే, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ రాసిన ఉత్తరం మీద వీరు సంతకాలు చేసి మద్దత్తు ఇచ్చారు. అంతేకాదు ఆ ఆందోళనలలో కూడా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం అప్పుడు చనిపోయిన సైనికుల కోసం సైనికుల నిధి వసూలు చేస్తే ఈ ఆశిష్ తల్లి 'చావడానికే జీతం తీసుకునే వాళ్లకు మనం డబ్బులు ఎందుకు సాయం చేయాలి' అంటూ అడిగింది. పాక్ సైనికులు కూడా చావడం లేదా అంటూ ఎదురు ప్రశ్నించింది. కాశ్మీర్ తీవ్రవాది గిలానీ తో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి ఈ ఇద్దరికి. గిలానీ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు వీళ్ళని కూడా విచారించారు.నేపాల్ లో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు భారత దేశ మద్దత్తు ఉంది అని, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ హస్తం ఉంది అంటూ మీడియాలో వ్యాసాలు రాసింది ఈ తృప్తి అనే ఆమె. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత.కూతురు ఆశిష్ మర్లని కి కూడా వారి ఆలోచనా విధానం వచ్చింది.ఆ మధ్య ఈ ఆశిష్ హార్వార్డ్ యూనివేర్సిటీ కి సంబంధించిన ఏదో ప్రోగ్రాంలో మాట్లాడుతూ భారత్ పేరుకే ప్రపంచంలో 5వ ఆర్ధిక వ్యవస్థ, కానీ నిజానికి మా ఆర్ధిక పరిస్థితి శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకంటే దారుణంగా ఉందంటూ వాగింది.అంతే కాదు, పని వచ్చిన మంచి రాజకీయ నాయకులను ఎన్నుకునే బదులు గూండాలను అటువంటి  లీడర్లను ఎన్నుకున్నా తప్పు లేదు అంటూ 2019లో ఒక మీటింగ్ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చింది. దేశం ఎంత ప్రమాదంలో ఉందో చూస్తే దానికి కారకుల్ని చంపినా తప్పులేదనిపిస్తుంది. సుప్రీం కోర్టు, రాష్ట్రపతి, ప్రధానికి కదేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా పార్లమెంట్ ఫై దాడి చేసిన అఫ్జల్ గురు ప్రేమికుల కూతుర్ని ఆమ్ఆద్మీ పార్టీ ఎన్నుకుందంటే ఆ పార్టీ ఎంత నీచమైనదో,.......