చంద్రబాబు, కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు ఎక్సెజ్‌ శాఖ పాలాభిషేకం

చంద్రబాబు, కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు ఎక్సెజ్‌ శాఖ పాలాభిషేకం

జనం న్యూస్ 15 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
సెబ్‌ విభాగాన్ని రద్దు చేసి ఎక్సైజ్‌ శాఖను పునర్‌ వ్యవస్థీకరణ చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు జిల్లా ఎక్సైజ్‌ శాక ఆధ్వర్యంలో శనివారం పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మళ్లీ ఎక్సైజ్‌ శాఖకు పునర్వైభవం వచ్చిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞుతలని సంబంధిత విభాగాల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.