జనం న్యూస్ రిపోర్టర్ జహంగీర్ ను పరామర్శించిన ; మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ రిపోర్టర్ జహంగీర్ ను పరామర్శించిన ; మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ ఆగస్టు 12 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలో జనం న్యూస్ మండల రిపోర్టర్ గా పనిచేస్తున్న జహంగీర్ ను బుధవారం రోజున రిపోర్టర్ జహంగీర్ భార్య హటాత్తుగా గుండెపోటుతో మరణించడం తో స్థానిక మాజీ ఎంఎల్ఏ బూడిద బిక్షమయ్య గౌడ్ పరామర్శించారు వెంట ఉన్నవారు స్థానిక మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య  బి అర్ ఎస్ పట్టణ అద్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ బి ఆర్ ఎస్ నాయకులు ఉప్పలయ్య ఏం డీ అస్మాత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు