ట్రోపీని గేలుసుకున్న శ్రీ సాయిరాం విద్యార్థులు

ట్రోపీని గేలుసుకున్న శ్రీ సాయిరాం విద్యార్థులు

జనం న్యూస్ సెప్టెంబర్ 03   పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫోర్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన అండర్ 14 అండ్ర్ 18వ  ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ డిస్టిక్ స్టేట్ లెవెల్ ఫోర్ బాల్ కాంపిటీషన్ లో స్థానిక శ్రీ సాయిరాం హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని ట్రోపీని గెలుచుకుని వచ్చారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు స్టేడియం,నర్సారావు పేటలో  బోయినపల్లి సుధీర్ చంద్ర గారి చేతుల మీదుగా ట్రోపీనందుకున్నారు ఈ సందర్భంగా శ్రీ సాయిరాం స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ పిల్లల మానసిక వికాసం కొరకు ఆటలు తోడ్పాటు అందిస్తాయని తెలిపారు, పిల్లలు నైపుణ్య  అభివృద్ధికి తోడ్పడు అంశాలపై వివరించారు తమ పిల్లలు ఫ్లోర్ బాల్ ఆడి జిల్లా స్థాయిలో మొదటి ట్రోఫీని గెలుకు రావడం చాలా సంతోషంగా ఉందని అలాగే శ్రీ సాయిరాం స్కూల్ పాఠశాల పి ఇ టీ రమణ ను గౌరవించి సత్కరించారు.టోపీని గెలిచిన పిల్లలు అందరూ కూడా త్వరలో పాండిచ్చేరిలో జరగబోవు అంతరాష్ట్ర ఆటల పోటీలకు ఎంపిక కాబడ్డారని  తెలిపారు, మా పాఠశాల చదువుల్లో, ఆటల్లో, పాటల్లో జిల్లా స్థాయిలో ముందుఉండం నాకు చాలా సంతోషాన్నిఇస్తుందని తెలిపారు, పిల్లలు ఇంకా ఇంకా ముందుకు వెళ్లి పాఠశాలకు మీ తల్లిదండ్రులకు గర్వకారణం అయ్యేవిధంగా ఆటలాడి ఇంకా మంచి విజయాలు సాధించాలని ఆశీర్వదించారు..