ప్రాయశ్చిత దీక్ష కార్యక్రమంలో భాగంగా దీపారాధన

ప్రాయశ్చిత దీక్ష కార్యక్రమంలో భాగంగా దీపారాధన

జనం న్యూస్ 01 నవంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పిలుపుమేరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత దీక్ష కార్యక్రమం చేపట్టారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో స్థానిక దాసన్నపేట రింగ్‌ రోడ్డు దగ్గర గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజేష్‌ రాజు, అవనాపు విజయ్‌ పాల్గొన్నారు.