బీరు పూర్ మండల పద్మశాలి నూతన కార్యవర్గం ఎన్నిక

బీరు పూర్ మండల పద్మశాలి నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని పద్మశాలి మండల సర్వసభ్య సమావేశం స్థానిక బీరు పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లోని గుట్టా కింద కళ్యాణ మండపం లో ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది పద్మశాలి నూతన మండల అధ్యక్షులుగా 

అడపు రవికుమార్ ,ప్రధాన కార్యదర్శిగా బోగ సత్తన్న గౌరవఅధ్యక్షులు గా మేర్గు రాజేశం ఉపాధ్యక్షులుగా చెటిపెల్లి సత్యనారాయణ ఎనగందుల చంద్రశేకర్ కోశాధికారి గా మేర్గు గంగాధర్ కార్యవర్గ సభ్యులు గా మండల పరిధిలోని గ్రామాల్లోని పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.