ప్రతి ఒక్కరు మోడీకి మద్దతు ఇవ్వాలి బీజేపీ అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం జయ శంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలం కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమం ప్రతినెల చివరి ఆదివారం జరిగే మాన్ కి బాత్ కార్యక్రమం 305 బూత్ లో వీక్షించడం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డo రమేష్ మండల ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి రామకృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు చంద్రమౌళి బసాని నవీన్ రాజశేఖర్ చంద్రమౌళి రమేష్ రాజేష్ సుధాకర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు...