రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - మరొకరికి తీవ్ర గాయాలు 

 జనం న్యూస్. ఫిబ్రవరి 20. (విజయనగరం జిల్లా. రాజాం)

* రాజాం స్థానిక శ్రీకాకుళం రోడ్డు మొగిలి వలస దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.

 * ట్రాక్టర్ ని గుద్దుకున్న బైక్.

 * ఘటనా స్థలంలో ఒకరు మృతి.

 * ఇంకొకరికి తీవ్ర గాయాలు రాజాం ప్రభుత్వ హాస్పిటల్ తరలింపు.

 * పరారీలో ట్రాక్టర్ యజమాని .

మృతుడు శాంపురం గ్రామానికి చెందిన బలగ ఉపేంద్ర (22). మృతుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడిగా గుర్తింపు...