రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

జనం న్యూస్. ఫిబ్రవరి 20. (విజయనగరం జిల్లా. రాజాం) రాజాం స్థానిక శ్రీకాకుళం రోడ్డు మొగిలి వలస దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.ట్రాక్టర్ ని గుద్దుకున్న బైక్  ఘటన స్థలంలో ఒకరు మృతి ఇంకొకరికి తీవ్ర గాయాలు రాజాం ప్రభుత్వ హాస్పిటల్ తరలింపు పరారీలో ట్రాక్టర్ యజమాని  మృతుడు శాంపురం గ్రామానికి చెందిన బలగ ఉపేంద్ర (22). మృతుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడిగా గుర్తింపు...