శ్రీరాముని జీవితం ఆదర్శంగా యువతరం ముందుకు సాగాలి”

శ్రీరాముని జీవితం ఆదర్శంగా యువతరం ముందుకు సాగాలి”

జనం న్యూస్ 27 సెప్టెంబర్

విజయనగ ఆరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు.

విజయనగరం దగ్గరలో ఏర్పాటు చేసిన శ్రీమద్రామాయణ ప్రాంగణాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

రామాయణంలోని మానవీయ విలువలను భావితరాలకు అందించే సంకల్పంతో కృషి చేసిన నారాయణం నరసింహ మూర్తి సంకల్పానికి ప్రతిరూపంగా ఈ కేంద్రం ఏర్పాటు చేసిన వారి కుమారులను ప్రత్యేకంగా అభినందించారు.