ఘోరం.. జామకాయలు తెంచుకున్నాడని దళిత బాలుడిని కట్టేసి కొట్టిన వ్యక్తి.

ఘోరం.. జామకాయలు తెంచుకున్నాడని దళిత బాలుడిని కట్టేసి కొట్టిన వ్యక్తి.

జనం న్యూస్: రంగారెడ్డి - షాబాద్ మండలం కేసారం గ్రామంలో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న జామ చెట్టుకు జామ పండ్లు తెంపుతున్నాడని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు.. బాధితుడి ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.