జోగిపేట పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జోగిపేట పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనం న్యూస్ 13-10-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి    విజయదశమి సందర్భంగా జోగిపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పట్లూరి శివ శేఖర్ మాట్లాడుతూ జోగిపేట పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు జోగిపేట పట్టణ ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలవడమే విజయదశమి అని అన్నారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ జోగిపేట ముదిరాజ్ కు చెందిన ప్రజలందరూ ఆయురారోగ్యాలతో విజయం దిశగా పయనించాలని ఆకాంక్షించారు.