కళ్ళలోకి కారం కొట్టి డబ్బులు దోచుకెళ్తున్న మహిళలు.. నడిరోడ్డుపై చితకొట్టిన ప్రజలు.

జనం న్యూస్: తెలంగాణ లోని హైవేలో ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై వెళ్తున్న కొంతమంది కళ్ళలోకి కారం పొడి చల్లి వారి దగ్గర ఉన్న డబ్బును దొంగలించి పారిపోతున్న క్రమంలో ప్రజలకి దొరికారు. ఆ మహిళలను ప్రజలందరూ కలిసి చితకొట్టి పోలీసు స్టేషన్ లో అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.