మండలంలోని పలు గ్రామాలలో నిండిన చెరువులు కుంటలు.

మండలంలోని పలు గ్రామాలలో నిండిన చెరువులు కుంటలు.

జనం న్యూస్,3 సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రిపోర్టర్ దినేష్


ముస్తాబాద్  మండల కేంద్రంలో మొత్తం 59 చెరువులు కుంటలు ఉండగా అందులో 11 పెద్ద చెరువులు 48 చిన్న చెరువులు ఉన్నాయని కలవని డి ఈ రవీందర్ తెలిపారు.11 చెరువులలో నాలుగు చెరువులు పూర్తిగా నిండగా మిగతావి 70 శాతంనుంచి 80% నీళ్లు వచ్చాయని 48 చెరువులకు పుట్టులకు 70% నీళ్లు వచ్చాయని రేపటికల్లా ఆ చెరువులలో నీటి శాతం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చిన్న పిల్లల్ని చెరువుల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముస్తాబాద్ పెద్ద చెరువు రాత్రి కల్లా మత్తడి దొరికే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పలు గ్రామాలలోని చెరువులు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉన్నాయి.