రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

జనం న్యూస్, నవంబర్ 03విజయనగరంవిజయనగరం-కొత్తవలస రహదారిలో భీమసింగి వద్దబుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడుమృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం..జామి మండలం చిల్లపాలెంకి చెందిన ఎండ్రెడ్డిఅవినాష్(15)గా తెలిపారు. ఎదురుగా వస్తున్న బస్సునుబలంగా ఢీ కొనడంతో తలకి బలమైన గాయమై..మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. బాలుడుమృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి