విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభించిన ఎమ్మెల్యే

విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభించిన ఎమ్మెల్యే

జనం న్యూస్ సెప్టెంబర్(28) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం రాజ నాయక్ తండ గ్రామంలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పని చేస్తుందని అధికారులు రైతులకు కరెంటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని ఆదేశించినాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.