అధికారులు అనుమతించిన చోటే నిమజ్జనం చేసుకోవాలి సీఐ మోహన్ కుమార్

అధికారులు అనుమతించిన చోటే నిమజ్జనం చేసుకోవాలి సీఐ మోహన్ కుమార్

జనం న్యూస్ సెప్టెంబర్ 15 కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
 ముమ్మిడివరం  :గణపతి నవరాత్రులు ముగించుకున్న భక్తులు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే నిబంధినాలు చేసుకోవాలని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ముమ్మిడివరం సర్కిల్ ఆఫీస్ లో  సిఐ మోహన్ కుమార్  విలేకరుల తో మాట్లాడారు. సందర్భంగా నిమర్జన్లు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఆశీలనృత్యాలు నిర్వహించకుండా  ప్రశాంత వాతావరణంలో గణపతి నిమర్జనాలు జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే గోదావరి వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని అధికారులు   అనుమతి ఇచ్చిన   స్థలాలలోనే నిమజ్జనాలు జరుపలాని ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్  పేర్కొన్నారు. ఈ సమావేశంలో  కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ ఉన్నారు.