*మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్*

*మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్*

జనం న్యూస్ అక్టోబర్ 3 శాయంపేట మండలం భూపాలపల్లి శాసనసభ్యులు

గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామ నివాసి గీరబోయిన రమణయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ బుజ్జన్న పరామర్శించి నివాళులు అర్పించారు. అయినా వెంట పత్తిపాక మాజీ సర్పంచ్ దుబాసి కృష్ణమూర్తి, పరకాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట రాజిరెడ్డి, వలి హైదర్ ముసుగుల నరేష్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు మారేపల్లి కట్టయ్య (క్రాంతి) తదితరులు పాల్గొన్నారు.....