స్థాయిలో బీఆర్ ఎస్ పార్టీ ని బోలో పేతాం చేయాలి మాజీ ఎంపీపీ వెతుకు తిరుపతిరెడ్డి*

స్థాయిలో బీఆర్ ఎస్ పార్టీ ని బోలో పేతాం చేయాలి మాజీ ఎంపీపీ వెతుకు తిరుపతిరెడ్డి*

 జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం క్షేత్రస్థాయిలో బీఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి వివిధ గ్రామాల్లో శాయంపేట మండలంలోని వసంతర్ గంగిరేణి గూడెం సూర్య నాయక్ తండా గ్రామంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పర్యటించారు 

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి వివిధ గ్రామాల్లో పర్యటించి కొద్ది నెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో అన్ని స్థానాలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యమత్యంతో కలిసికట్టుగా పని చేసి శాయంపేట మండలంలో బిఆర్ఎస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి రైతుబంధు కోఆర్డినేటర్ ఆదిరెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఘంటా శ్యామసుందర్ రెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం మాజీ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మేకల శ్రీను మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, గజ్జల రాజు బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మండల ముఖ్య నాయకులు మారేపల్లి మోహన్ మేకల వెంకన్న కరుణ్ బాబు, మారపల్లి ప్రభాకర్ శంకర్ మరియు వసంతపూర్ గ్రామ సీనియర్ నాయకులు ఇటుకల పాపారావు గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి రమేష్ బెజ్జంకి లింగమూర్తి కోటి లింగాచారి నాలికరాజు వైనాల బిక్షపతి మొండయ్య సూర్య నాయక్ తండా గ్రామ శాఖ అధ్యక్షులు లావుడియా రవీందర్ మాలోతు భాస్కర్ బుఖ్య భాస్కర్ తిరుపతి అమిత్ ధన్ సింగ్ కృష్ణ రాజు బ్యాలు నాయక్ సుధాకర్ పాల్గొన్నారు.