నగల దుకాణంలో దొంగల బీభత్సం.. ఒకరిని చంపి మరో ముగ్గురిపై దాడి (సి.సి కెమెరా వీడియో చూడండి).

జనం న్యూస్: రాజస్థాన్‌లోని భివాడిలో ఒక జూవెలరీ షోరూంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బులియన్ అనే వ్యాపారిని కాల్చి చంపారు ఐదుగురు దుండగులు. అతని సోదరుడికి కూడా బుల్లెట్ గాయాలు కాగా ఇంకో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు సుమారు 1 కోటి రూపాయల నగలు దోచుకొని పరారయ్యారు దుండగులు.