యువకుడిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

యువకుడిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి కొత్తపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన వనగండ్ల కిరణ్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి సూర్యాపేట డిఎస్పి రవి,నాగారం సిఐ రఘువీర్ రెడ్డి,ఎస్ఐ ఐలయ్య క్లుస్ టీమ్ తో చేరుకొని హత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.