మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: విజయనగరం స్ప్

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: విజయనగరం స్ప్

జనం న్యూస్ 25 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

మత్తు పదార్థాల వినియోగంతో జీవిమత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: విజయనగరం స్ప్తాలు చిత్తు అవుతాయని విజయనగరం ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. విద్యార్థులకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఎస్పీ ప్రసంగించారు. దగ్గరలోనే ఏజెన్సీ ప్రాంతం, పక్కనే ఒడిశా రాష్ట్రం ఉండటంతో గంజాయి ప్రభావం మన జిల్లాకు వ్యాపించిందన్నారు. ఇతర దేశాలు కూడా మన దేశంపై డ్రగ్స్‌ ప్రభావం పడేలా చేస్తున్నాయని, డ్రగ్స్‌ వినియోగాన్ని కలిసికట్టుగా అరికడదామన్నారు.